Breaking News

అమెరికాలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి


అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. టెన్నెసా రాష్ట్రం కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరగడంతో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. టెన్నెసా రాష్ట్రం కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరగడంతో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.

By December 26, 2018 at 01:18PM


Read More https://telugu.samayam.com/latest-news/nri/teenagers-from-same-family-from-nalgonda-died-in-us-house-fire/articleshow/67254001.cms

No comments