ఐటీకి బాబు చేసిందేం లేదు, సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేసింది జనార్ధన్ రెడ్డి: కేసీఆర్

హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిందేం లేదని కేసీఆర్ తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సైబర్ టవర్స్కు ఆద్యులని ఆయన చెప్పుకొచ్చారు.హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిందేం లేదని కేసీఆర్ తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సైబర్ టవర్స్కు ఆద్యులని ఆయన చెప్పుకొచ్చారు.
By December 29, 2018 at 07:16PM
By December 29, 2018 at 07:16PM
No comments