Breaking News

కర్ణాటక ఉప-ఎన్నికలు: ఆధిక్యంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి


కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒక్క లోకసభ స్థానంలో తప్పా మిగతా చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒక్క లోకసభ స్థానంలో తప్పా మిగతా చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

By November 06, 2018 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-by-election-2018-results-congress-jds-alliance-leads/articleshow/66520557.cms

No comments