50 కథలు విని ‘కవచం’ ఒకే చేశా: శ్రీనివాస్

‘కవచం’ టీజర్ సోమవారం విడుదలైంది. టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో గ్రాండ్గా జరిగింది. హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్స్ కాజల్, మెహ్రీన్ సంయుక్తంగా ‘కవచం’ టీజర్ని రిలీజ్ చేసారు.‘కవచం’ టీజర్ సోమవారం విడుదలైంది. టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో గ్రాండ్గా జరిగింది. హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్స్ కాజల్, మెహ్రీన్ సంయుక్తంగా ‘కవచం’ టీజర్ని రిలీజ్ చేసారు.
By November 12, 2018 at 10:01PM
By November 12, 2018 at 10:01PM
No comments