సుప్రీంకోర్టు తీర్పుతో జియోకి దిమ్మతిరిగింది, పతనం దిశగా..

దేశ అత్యున్నత న్యాయస్థానం ఆధార్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ... ప్రైవేట్ సంస్థలు, టెలికాం సర్వీసుల కంపెనీలు ఆధార్ డేటాను సేకరించడం తగదని, ఆయా కంపెనీలకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి కాదని రెండో రోజుల క్రితం కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెక్షన్ 33(2)ను, సెక్షన్ 57, 47లోని కొన్ని భాగాలను సుప్రీంకోర్టు
By September 29, 2018 at 11:28AM
No comments