Breaking News

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు


నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.

By June 08, 2019 at 01:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/southwest-monsoon-hits-kerala-coast-says-met-department/articleshow/69701307.cms

No comments