పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ స్పీకర్ నోటిఫికేషన్ విడుదల చేయడం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ మండిపడుతోంది. స్పీకర్ చర్యలను నిరసిస్తూ మాజీ సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన 36 గంటల సత్యాగ్రహ దీక్ష ఆమరణదీక్షగా మారింది. సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ స్పీకర్ నోటిఫికేషన్ విడుదల చేయడం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ మండిపడుతోంది. స్పీకర్ చర్యలను నిరసిస్తూ మాజీ సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన 36 గంటల సత్యాగ్రహ దీక్ష ఆమరణదీక్షగా మారింది.
By June 09, 2019 at 01:32PM
By June 09, 2019 at 01:32PM
No comments