Breaking News

చిత్తూరు: ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి


తిరుమల శ్రీవారి దర్శనం కోసం గుంటూరుకు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి కారులో బయలుదేరింది. వారు ప్రయాణిస్తోన్న వాహనం రేణిగుంట వద్ద ప్రమాదానికి గురికావడంతో ఐదుగురు దుర్మరణం చెందారు.తిరుమల శ్రీవారి దర్శనం కోసం గుంటూరుకు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి కారులో బయలుదేరింది. వారు ప్రయాణిస్తోన్న వాహనం రేణిగుంట వద్ద ప్రమాదానికి గురికావడంతో ఐదుగురు దుర్మరణం చెందారు.

By June 07, 2019 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/five-killed-as-road-accident-near-renigunta-in-chittoor/articleshow/69684388.cms

No comments