Breaking News

నేడు గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు... జగన్, కేసీఆర్ హాజరు


రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ముగిసిన తర్వాత గవర్నర్ సమక్షంలో కేసీఆర్, జగన్ భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను చర్చించనున్నారు. రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ముగిసిన తర్వాత గవర్నర్ సమక్షంలో కేసీఆర్, జగన్ భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను చర్చించనున్నారు.

By June 01, 2019 at 07:39AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-ys-jagan-ts-cm-kcr-to-attend-iftar-dinner-at-raj-bhavan-on-saturday/articleshow/69605975.cms

No comments