Breaking News

విశాల్ పిటిషన్.. శరత్ కుమార్, రాధారవి అరెస్టు ఖాయమేనా?


కాంచీపురం జిల్లా వేదమంగళంలో నడిగర్ సంఘానికి చెందిన 26 సెంట్ల స్థలం ఉంది. 2006లో నడిగర్ సంఘం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నటుడు శరత్ కుమార్.. ఇతర సభ్యులు రాధారవి, కేఆర్ సెల్వరాజ్, ఎంఎన్‌కే నటేసన్‌తో కలిసి ఈ స్థలాన్ని అమ్ముకున్నారనేది ప్రధాన ఆరోపణ.కాంచీపురం జిల్లా వేదమంగళంలో నడిగర్ సంఘానికి చెందిన 26 సెంట్ల స్థలం ఉంది. 2006లో నడిగర్ సంఘం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నటుడు శరత్ కుమార్.. ఇతర సభ్యులు రాధారవి, కేఆర్ సెల్వరాజ్, ఎంఎన్‌కే నటేసన్‌తో కలిసి ఈ స్థలాన్ని అమ్ముకున్నారనేది ప్రధాన ఆరోపణ.

By May 05, 2019 at 04:35PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nadigar-sangam-land-case-will-sarathkumar-and-radha-ravi-be-arrested/articleshow/69186369.cms

No comments