నేడు 'కిసాన్ సమ్మాన్ నిధి' పథకం ప్రారంభం

తొలివిడతగా యూపీ, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2000 జమ చేయనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మరో కోటి మంది రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుంది. తొలివిడతగా యూపీ, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2000 జమ చేయనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మరో కోటి మంది రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుంది.
By February 24, 2019 at 09:21AM
By February 24, 2019 at 09:21AM
No comments