ముస్లింలకు తెలంగాణ ఎంతో సురక్షితం: అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)తో తమ స్నేహం కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కె.చంద్రశేఖర్రావును తెలంగాణ ప్రజలు మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెడతారనే నమ్మకం తనకుందన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)తో తమ స్నేహం కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కె.చంద్రశేఖర్రావును తెలంగాణ ప్రజలు మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెడతారనే నమ్మకం తనకుందన్నారు.
By November 16, 2018 at 12:44PM
By November 16, 2018 at 12:44PM
Post Comment
No comments