Breaking News

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనంపై మల్లు దీక్ష.. రేవంత్ డుమ్మా!


ఎమ్మెల్యేల ఫిరాయింపు, సీఎల్పీ విలీన చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన 36 గంటల సత్యాగ్రహ దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా మారింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు, సీఎల్పీ విలీన చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన 36 గంటల సత్యాగ్రహ దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా మారింది.

By June 09, 2019 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-mla-mallu-satyagraha-deeksha-turned-into-hunger-strike-revanth-not-attend/articleshow/69710379.cms

No comments