Breaking News

నిప్పుల కుంపటిలా దేశం.. చురులో 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత!


ఉత్తరాది, దక్షిణాది అన్ని ప్రాంతాల్లోనూ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఉదయం 9 గంటల నుంచే జనం బయటకు రావడానికి భయపడతున్నారు.ఉత్తరాది, దక్షిణాది అన్ని ప్రాంతాల్లోనూ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఉదయం 9 గంటల నుంచే జనం బయటకు రావడానికి భయపడతున్నారు.

By June 02, 2019 at 12:27PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-battles-heatwave-conditions-churu-logs-highest-ever-temperature-in-country/articleshow/69618443.cms

No comments