Breaking News

కొలంబో దాడులకు ముందు కేరళ, బెంగళూరు వచ్చివెళ్లిన ఉగ్రవాదులు!


కొలంబోలో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు దాడులకు ముందు భారత్‌లోని కేరళ, బెంగళూరు, కశ్మీర్‌కు వచ్చివెళ్లినట్లు శ్రీలంక లెఫ్టినెంట్‌ జనరల్‌ మహేశ్‌ సేననాయకే తెలిపారు. శిక్షణ నిమిత్తం వచ్చినట్లు భావిస్తున్నారు.కొలంబోలో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు దాడులకు ముందు భారత్‌లోని కేరళ, బెంగళూరు, కశ్మీర్‌కు వచ్చివెళ్లినట్లు శ్రీలంక లెఫ్టినెంట్‌ జనరల్‌ మహేశ్‌ సేననాయకే తెలిపారు. శిక్షణ నిమిత్తం వచ్చినట్లు భావిస్తున్నారు.

By May 04, 2019 at 01:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/colombo-suicide-bombers-travelled-to-kashmir-kerala-for-training-says-sri-lanka-army-chief/articleshow/69173649.cms

No comments