Breaking News

బీజేపీయేతర కూటమిపై విసుర్లు.. ఎన్టీఆర్‌ను గుర్తు చేసిన మోదీ


స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పోరాడారు. కాంగ్రెస్ ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి మహనీయుల్ని ఎంత అవమానించిందో ప్రజలు మర్చిపోలేరు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పోరాడారు. కాంగ్రెస్ ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి మహనీయుల్ని ఎంత అవమానించిందో ప్రజలు మర్చిపోలేరు.

By December 23, 2018 at 04:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/people-never-forget-how-congress-humiliated-greats-like-mgr-and-ntr-says-modi/articleshow/67216914.cms

No comments