Breaking News

నేడు శారదా పీఠానికి జగన్.. మంత్రుల పేర్లపై స్వామిజీతో చర్చ?!


జగన్ తన పాదయాత్ర ప్రారంభానికి ముందు శారదాపీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో శారదాపీఠాధిపతి ఆధ్వర్యంలోనే జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు కూడా. జగన్ తన పాదయాత్ర ప్రారంభానికి ముందు శారదాపీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో శారదాపీఠాధిపతి ఆధ్వర్యంలోనే జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు కూడా.

By June 04, 2019 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-ys-jagan-to-visit-visakha-sarada-peetam-and-seek-blessingf-of-swarupandendra-swamy/articleshow/69642840.cms

No comments