Breaking News

‘ఫణి’ తుఫాను ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు


ఫణి తుఫాను కోస్తాంధ్ర తీరం వెంబడి ప్రయాణించినప్పుడు రాష్ట్రంలోని తేమ అంతటినీ లాగేసుకుంది. దీంతో తీర ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణలో శుక్రవారం పొడి వాతావరణం కొనసాగింది. ఫణి తుఫాను కోస్తాంధ్ర తీరం వెంబడి ప్రయాణించినప్పుడు రాష్ట్రంలోని తేమ అంతటినీ లాగేసుకుంది. దీంతో తీర ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణలో శుక్రవారం పొడి వాతావరణం కొనసాగింది.

By May 04, 2019 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/fani-cyclone-effect-heat-waves-increased-in-telugu-states/articleshow/69170644.cms

No comments