Breaking News

పెళ్లయిన రెండ్రోజులకే రైలు ఢీకొని..


తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లికి చెందిన కిశోర్‌(25)కు రెండు రోజుల క్రితం వివాహం అయింది. భార్యకు అనారోగ్య సమస్య తలెత్తడంతో మందుల కోసం బయటకొచ్చాడు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లికి చెందిన కిశోర్‌(25)కు రెండు రోజుల క్రితం వివాహం అయింది. భార్యకు అనారోగ్య సమస్య తలెత్తడంతో మందుల కోసం బయటకొచ్చాడు.

By May 11, 2019 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-groom-dies-after-being-hit-by-train/articleshow/69277085.cms

No comments