భార్యను రాడ్తో కొట్టి.. కొడుకును బకెట్లో ముంచి.. సనత్నగర్లో కిరాతకం

15 రోజుల క్రితమే నగరానికి వచ్చిన కుటుంబం. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో విగత జీవులుగా మారిన తండ్రీకొడుకు. పసివాడ్ని బకెట్లో ముంచి కిరాతకంగా హత్య. పరారీలో భర్త, గాలిస్తున్న పోలీసులు.15 రోజుల క్రితమే నగరానికి వచ్చిన కుటుంబం. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో విగత జీవులుగా మారిన తండ్రీకొడుకు. పసివాడ్ని బకెట్లో ముంచి కిరాతకంగా హత్య. పరారీలో భర్త, గాలిస్తున్న పోలీసులు.
By May 26, 2019 at 09:57PM
By May 26, 2019 at 09:57PM
No comments