పెద్ద మనసు చాటుకున్న అక్షయ్ కుమార్.. ఫణి బాధితులకు రూ.కోటి విరాళం

ఫణి తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు అక్షయ్ కుమార్ అండగా నిలిచారు. కోటి రూపాయాల విరాళం అందించారు. గతంలో కేరళ, చెన్నైలో తుఫాన్ బీభత్సం చేసినప్పుడు కూడా అక్షయ్ ఆదుకున్నారు.ఫణి తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు అక్షయ్ కుమార్ అండగా నిలిచారు. కోటి రూపాయాల విరాళం అందించారు. గతంలో కేరళ, చెన్నైలో తుఫాన్ బీభత్సం చేసినప్పుడు కూడా అక్షయ్ ఆదుకున్నారు.
By May 07, 2019 at 01:21PM
By May 07, 2019 at 01:21PM
No comments