Breaking News

మోదీ ప్రమాణ స్వీకార వేడుక.. ‘పొరుగు’కు ఆహ్వానం, పాకిస్థాన్‌ను భలే సైడేశారుగా!


నరేంద్ర మోదీ మే 30న మరోసారి ప్రధాని మోదీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు బిమ్‌స్టెక్ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపారు. కానీ సార్క్‌లో సభ్యదేశమైన పాకిస్థాన్‌ను పక్కనబెట్టారు.నరేంద్ర మోదీ మే 30న మరోసారి ప్రధాని మోదీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు బిమ్‌స్టెక్ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపారు. కానీ సార్క్‌లో సభ్యదేశమైన పాకిస్థాన్‌ను పక్కనబెట్టారు.

By May 27, 2019 at 08:12PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/bimstec-leaders-invited-for-narendra-modi-swearing-in-as-prime-minister-ceremony-does-not-extend-invitation-to-pakistan/articleshow/69525247.cms

No comments