Breaking News

తేమను తీసుకుపోయిన ఫణి.. మరో ఐదు రోజులు తీవ్ర ఎండలు!


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను ఫణి పూర్తిగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ్ బెంగాల్‌ను దాటి బంగ్లాదేశ్ మీదుగా అసోంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను ఫణి పూర్తిగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ్ బెంగాల్‌ను దాటి బంగ్లాదేశ్ మీదుగా అసోంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

By May 05, 2019 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/temperatures-to-go-up-to-47-degrees-due-to-cyclone-fani-in-andhra-pradesh/articleshow/69182122.cms

No comments