Breaking News

కేఏ పాల్ నన్ను మోసం చేశారు.. మహిళ ఫిర్యాదు, కేసు నమోదు


కేఏ పాల్‌‌పై ఉచ్చు బిగుస్తోంది. వీసా పేరుతో పాల్ తనను మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా పారిశ్రామికవేత్త ఆయనపై ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.కేఏ పాల్‌‌పై ఉచ్చు బిగుస్తోంది. వీసా పేరుతో పాల్ తనను మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా పారిశ్రామికవేత్త ఆయనపై ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

By May 28, 2019 at 05:32PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/woman-files-criminal-case-against-praja-shanti-chief-ka-paul-in-panjagutta-ps/articleshow/69541859.cms

No comments