Breaking News

AP Temperatures: తెలుగు రాష్ట్రాల్లో 47 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు.

By May 10, 2019 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/temperatures-go-up-to-47-degrees-in-andhra-pradesh-and-telangana/articleshow/69261310.cms

No comments