విశాఖ: ప్రకటన లేకుండా వెళ్లిపోయిన రైలు.. స్టేషన్లో ఉండిపోయిన 500 మంది!

వేసవి రద్దీ దృష్ట్యా 07147 నెంబరు గల ప్రత్యేక రైలును విశాఖపట్నం- కాచిగూడ మధ్య దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు విశాఖలో సోమవారం రాత్రి 7.45కి బయలుదేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. వేసవి రద్దీ దృష్ట్యా 07147 నెంబరు గల ప్రత్యేక రైలును విశాఖపట్నం- కాచిగూడ మధ్య దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు విశాఖలో సోమవారం రాత్రి 7.45కి బయలుదేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
By May 07, 2019 at 10:19AM
By May 07, 2019 at 10:19AM
No comments