హాయ్లాండ్ కనీస ధర రూ.600 కోట్లుగా ఖరారు

హాయ్లాండ్లో కొంతభాగం ఎస్బీఐ వద్ద తనఖా పెట్టిన కారణంగా ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసే బాధ్యత బ్యాంకుకు అప్పగించింది. వేలం వేసిన తర్వాత అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఎంతివ్వాలి, ఎస్బీఐకి ఎంత ఇవ్వాలి అన్నది ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది. హాయ్లాండ్లో కొంతభాగం ఎస్బీఐ వద్ద తనఖా పెట్టిన కారణంగా ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసే బాధ్యత బ్యాంకుకు అప్పగించింది. వేలం వేసిన తర్వాత అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఎంతివ్వాలి, ఎస్బీఐకి ఎంత ఇవ్వాలి అన్నది ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది.
By December 21, 2018 at 04:05PM
By December 21, 2018 at 04:05PM
No comments